అయితే, ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందారా..? లేదా..? అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. బంగ్లాదేశ్లో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని అఖిలపక్ష సమావేశంలో జయశంకర్ తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపారు.