నారింజ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లలో ఈస్ట్, చక్కెర, నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తిన్నప్పుడు వెంటనే నీళ్లను తాగకూడదు. ఎందుకంటే ఈ పండ్లను తిన్న వెంటనే నీళ్లను సేవిస్తే డయేరియా వంటి ప్రమాదకరమైన జబ్బు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇవే కాదు అన్నం తిన్న తర్వాత కూడా నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.