లైఫ్స్టైల్, వెల్నెస్ కోచ్ ల్యూక్ కౌటిన్హో ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. అది సూర్యాస్తమయానికి ముందు పండ్లు ఎందుకు తినాలో తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఆయుర్వేదం, ప్రాచీన భారతీయ వైద్యశాస్త్రం ప్రకారం, సాయంత్రం పండ్లు తినడం వల్ల నిద్ర షెడ్యూల్కు, జీర్ణ ప్రక్రియకు భంగం కలుగుతుందని ల్యూక్ అందులో రాసుకొచ్చాడు.