భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం (Death) అనేది తప్పదు. అయితే మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలని చాలా మందిలో ప్రశ్నలు మొదలవుతాయి. వీటికి సరైన సమాధానం స్వయంభువులైన దేవతలు, జ్ఞానసంపద కలిగిన మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, సకల విషయాలూ తెలిసిన పండితులు పురాణాల ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి అవి తిరుగులేనివి నమ్మదగినవిగా (Reliable) ఉంటాయి.