ప్రస్తుత కాలంలో సూసైడ్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. గణాంకాల ప్రకారం.. ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతోందట. పరీక్షల్లో తప్పామనో, బెస్ట్ ర్యాంక్ రావడం లేదనో, పెళ్లి కావడం లేదనో, భర్త వేధింపులను తట్టుకోలేక, వరకట్న వేధింపుని.. ఎన్నో కారణాలతో ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు.