బియ్యం, మసాలా దినుసుల నుంచి పప్పు దినుసుల వరకు.. వంటింట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలకు పురుగులు పడుతుంటాయి. కొన్ని రోజుల వరకు వీటిని చూడలేదంటే.. పురుగులు పప్పును మొత్తం తినేస్తాయి. అలాగే పనికి రాకుండా చేస్తాయి. కానీ ఒక్కసారి వీటికి పురుగుపట్టిందంటే.. వీటి సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత చేసినా ఈ పురుగును మాత్రం వదిలించలేం. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పప్పు దినుసులకు పురుగులు, కీటకాలు పట్టకుండా చేయొచ్చు. ఎలాగంటే?