సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. భోజనం ఆలస్యమైతే నిద్ర ఎక్కువగా వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 1-2 గంటల మధ్య భోజనం చేయండి.
చక్కెర, కొవ్వు పదార్థాలు:
చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకోండి. ఇవి మీకు అలసటను కలిగిస్తాయి. దీనివల్ల మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుంది. బదులుగా, ఇనుము, ప్రోటీన్లు, పోషకమైన ఆహారాలను భోజనంలో చేర్చుకోండి. ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చే అలసటను తగ్గిస్తుంది.