ఆఫీసుల్లో ఏసీలు, ఫ్యాన్ల కింద పనిచేసే వారు సైతం కుర్చీలకే అతుక్కుపోతున్నారు. పని ఎంతున్నా మధ్య మధ్యలో నడవక పోతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ల చుట్టూ తిరగడం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూర్చొని పక్కవారితో కబుర్లు చెప్పుకుంటే వచ్చే ఉల్లాసం, ఆనందం సంగతి పక్కన పెడితే.. ఇలా కూర్చోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి..