జీర్ణక్రియపై చెడు ప్రభావం
పండ్లు తిన్న వెంటనే నీళ్లను తాగితే జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల అజీర్థి, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు అప్పుడే నీళ్లను తాగితే పండ్ల ద్వారా గ్రహించిన పోషకాలు శరీర భాగాలకు చేరవు. దీనివల్ల కడుపులో సమస్యలు వస్తాయి. అందుకే పండ్లు తిన్నవెంటనే నీళ్లను తాగకండి. కావాలంటే గంట తర్వాత తాగండి.