గతంలో అభ్యర్థులు నియామకాల కోసం హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే పరీక్షలు రాయాల్సి వచ్చేది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఏ ఒక్కరూ నష్టపోకూడదని కేంద్రం భావిస్తోంది. స్థానిక భాషల్లోనూ పరీక్షల నిర్వహణ కోసం ఆలోచిస్తోంది ప్రభుత్వం. ఈ పోర్టల్ ఉద్యోగార్థుల నైపుణ్యాలను, శిక్షణను పెంచడానికి కూడా సహాయపడుతుంది. మిషన్ కర్మయోగి పథకం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తారు.