కూరగాయలను వండడానికి నెయ్యిని ఎందుకు ఉపయోగించకూడదు, కారణాలు ఏంటి..
- నెయ్యిలో ఆవాలు, ఇతర మసాలా దినుసులను వేయించినవి తీసుకుంటే మన శరీర ఉష్ణోగ్రత 180 డిగ్రీలు దాటుతుంది. ఉష్ణోగ్రత అంతకు మించి పెరిగితే కొవ్వు ఆమ్లాలు నాశనమై, ఇది విష పదార్థాల ఉత్పత్తికి దారితీస్తుంది, ఇది శరీరంలో ఆక్సీకరణను పెంచుతుంది.