ముఖ్యంగా పురుగులు బియ్యం, పప్పులు, డ్రై ఫ్రూట్స్, కారం పొడి వంటి వంటింటి సామాగ్రిపై ఎక్కువగా దాడిచేస్తుంటాయి. పురుగులు పట్టిన పప్పులను తినలేక డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. అంతేకాకుండా ఈ పురుగులు వంటింట్లో ఉన్న ఇతర సామాగ్రిపై కూడా దాడిచేస్తుంటాయి. అందుకే బియ్యం, పప్పులతో పాటుగా ఇతర ఆహార పదార్థాలకు కీటకాలు, పురుగులు పట్టకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.