చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు
పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్ని రకాల పండ్లు అస్సలు మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు. ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పైనాపిల్, మామిడి పండులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.