శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటే అలసట మటుమాయం అవుతుంది. ఇందుకోసం మీరు గుమ్మడి గింజలను, అరటి పండ్లను ఎక్కువగా తినాలి. ఎందుంటే వీటిలో మెగ్నీషియం, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి నరాలు, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో శక్తిని ఉత్తత్తి చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.