ఫ్రిజ్లోంచి తీసి వెంటనే పెరుగు ఎప్పుడూ తినకండి. దీనివల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబుకు కారణం కావచ్చు. గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు తినడం మంచిది. రాత్రి పూట పెరుగు తినడం మంచిది కాదు. ఇలా తింటే శరీరంలో కఫం పెరిగిపోతుంది. అందుకే ఉదయం లేదా మధ్యాహ్నం పెరుగు తినాలి. దగ్గు, జలుబు ఉన్నవారు పెరుగను చాలా తక్కువగా తినాలి. జలుబు, దగ్గు లేదా సైనసైటిస్ తో బాధపడేవారు పెరుగు తినడం కొన్ని రోజులు తినకపోవడమే మంచిది.