ఈ మధ్యకాలంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది. శారీరక శ్రమ చేయకపోవడం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ పేషెంట్లు ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ముందే 25వ తేదీనా క్రిస్మస్ పండుగ ఉంది. ఈ సందర్భంగా చాక్లెట్లు, స్వీట్లు, కేకులు, రుచికరమైన విందులు నోరూరిస్తాయి. షుగర్ పేషెంట్లు కూడా వీటిని తింటుంటారు. ముఖ్యంగా చక్కెరతో చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. మధుమేహులు ఆహార కోరికలను నియంత్రించుకోలేరు. కానీ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు, మెరుగైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. అవేంటంటే..