Sitting Hours:కరోనా రాకతో ఎంతో మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. దీంతో వారు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల ముందే గంటల కొద్దీ సమయాన్ని గడుపుతున్నారు. కదలకుండా ఒకే చోట కూర్చుంటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నాు. ముఖ్యంగా ఒకే దగ్గర గంటల కొద్దీ మకాం వేయడం వల్ల ప్రమాదరకరమైన గుండె సంబంధిత రోగాలు, అధిక రక్త పోటు వంటి రోగాలు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.