అంతేకాదు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలను పెరుగు తగ్గిస్తుందట. పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల బలోపేతానికి బాగా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెరుగును తినడం వల్ల నీరసం, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి.