ఒకటి
పెరుగు, తేనెలో ఉండే బ్లీచింగ్ పదార్థాలు చర్మంపై మృతకణాలను, పిగ్మెంటేషన్ ను తొలగించడానికి సహాయపడతాయి.పెరుగు, తేనె కలిపిన ఫేస్ మాస్క్ నల్లమచ్చలు, సన్నని గీతలను తగ్గిస్తుంది. ఇందుకోసం 1 టీస్పూన్ పెరుగులో 2 టీస్పూన్ల తేనెను, నిమ్మరసాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.