బుద్ధ భగవానుడికి సమర్పించే నైవేద్యాలు .. బుద్ధ భగవానుడి విగ్రహాన్ని నీరు, పూల రేకులతో నిండిన గిన్నెలో ప్రతిష్టిస్తారు. బుద్దభగవానుడిని పూజించేటప్పుడు తేనె, కొవ్వొత్తులు, పండ్లు, పువ్వులను సమర్పిస్తారు. ప్రప౦చ౦లోని అనేక ప్రా౦తాల్లో, భక్తులు పక్షులు, జ౦తువులు, కీటకాలను బోనుల ను౦డి విముక్తి కల్పించడం కోసం వాటిని అందులోంచి విడుదల చేస్తారు.