ఎలాంటి ఆహారాలను తినాలంటే..
కాలుష్యం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ కారణంగా జలుబు, దగ్గు, ఆస్తమా వంటి రోగాలు ఎక్కువగా వస్తాయి. వీటితో పాటుగా ఈ కాలుస్యం గుండె సమస్యలను కూడా ఎక్కువ చేస్తుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నా.. మీరు తినే ఆహారంలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉండేట్టు చేసుకోవాలి.