తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో పరీక్ష రాయవచ్చు. ఇక బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్-మొహాలి, గౌహతి, జైపూర్, కలకత్తా, లక్నో, ముంబై/థానే/నవీ ముంబై/MMR, నాగపూర్, న్యూడిల్లీ/డిల్లీ NCR, పాట్నా, రాయ్ పూర్, రాంచీ, వడోదరలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి.