కాఫీ పొడి, ఓట్ మీల్, పెరుగు: ఒక కప్పులో కొంచెం కాఫీ పొడి (Coffee powder), కొంచెం ఓట్ మీల్ పౌడర్ (Oatmeal powder), కొంచెం పెరుగు (Yogurt) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.