మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి: ఒక కప్పులో కొద్దిగా మామిడి గుజ్జు (Mango pulp), రెండు టీ స్పూన్ ల పెరుగు (Yogurt), రెండు టేబుల్ టీ స్పూన్ ల తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.