తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని (Rice) కడిగి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పొడిపొడిగా అన్నం వంటి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఆవాలు, మిరియాలు, మినప్పప్పు, జీడిపప్పు, శెనగపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి.