ఇలా అన్నం మొత్తం ఉడికిన తర్వాత అందులో ఉన్నటువంటి పిండి పదార్థాలు, 75 శాతం ఆర్సెనిక్ తొలగిపోతుంది. ఇలా అన్నం వండేటప్పుడు ఉడికిన తర్వాత ఉంచడం వల్ల అందులో ఉన్నటువంటి పదార్థాలు బయటకు వెళ్ళటం వల్ల డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తరచూ అన్నం తీసుకున్న వారి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు నిలకడగానే ఉంటాయి. అయితే ఇప్పటికి చాలామంది ఈ పద్ధతిలోనే అన్నం వండుకుంటున్నారు. అయితే ఈ పద్ధతిలో చేయడం వల్ల డయాబెటి సమస్యతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.