కాబట్టి నారింజ, బేరి పండు వంటి పుల్లని పండ్లని పరగడుపున తినకండి. అలాగే జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కానీ పరగడుపున తాగటం మంచిది కాదు. జ్యూస్ తాగటం వలన ప్యాంక్రియాస్ పై అదనపు భారం పడుతుంది. దీనివలన కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకోకండి.