దేశ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 16, 836 మందికి ఈ మంకీ పాక్స్ సోకినట్లు గుర్తించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటి, రెండు కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఈ మంకీ పాక్స్ భయం మొదలైంది. కాగా.. తాజాగా.. ఈ మంకీ పాక్స్ కు సంబంధించి మూడు కొత్త లక్షణాలను కూడా గుర్తించారు.