రక్త ప్రసరణ
పడుకోవడం వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సరిగ్గా చేరదు. దీనివల్ల మన శరీరంలోని అవయవాలలో జలదరింపు, తిమ్మిరి, సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మీ మోకాళ్ల మధ్యన దిండుతో నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో ఎలాంటి సమస్యలు రావు.