ఈ క్రమంలోనే శరీరం చల్లబడటంతో ఆమ్లాలు ఘాడత కూడా తగ్గి ఆహారాన్ని సరిగా జీర్ణం చేయదు. తద్వారా మనకు కడుపులో ఉబ్బరం అనిపించడం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. ఈ విధంగా మనం తిన్న వెంటనే స్నానం చేయటం వల్ల తొందరగా అలసిపోవడం,నీరసం రావడం వంటివి కూడా జరుగుతుంటాయి అలాగే ఏదైనా పని చేయాలన్నా కూడా పనిపై పూర్తి శ్రద్ధ ఉండదు. తొందరగా అలసట వస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు.