అపెండిసైటిస్ కారణాలు
ముడి బియ్యాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మీకు ఇప్పటికే మీకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే ముడి బియ్యం, వంకాయ, టమాటాలు, శెనగలు, మినప్పప్పు మొదలైన ఆహారాలను తినడం మానుకోవాలి.
వాంతుల సమస్య
ముడి బియ్యంలో లెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అంత సులువుగా జీర్ణం కాదు. వీటిని తింటే వాంతులు, విరేచనాలు మొదలైనవి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.