భోజనం తర్వాత థర్మోజెనిసిస్
సాధారణంగా, భోజనం చేసిన వెంటనే మీ శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహం పెరగడం వల్ల ఇది జరుగుతుంది, దీని వలన శరీర ఉష్ణోగ్రత తాత్కాలికంగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని భోజనం తర్వాత థర్మోజెనిసిస్ అంటారు. ఇలా శరీర ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత రెట్టింపు అవుతుంది. ఇది జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహాన్ని రెట్టింపు చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.