మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలి?
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను నానబెట్టే తినాలి. ఎందుకంటే వీటిని నీళ్లల్లో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. మామిడి పండ్లను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టడం వల్ల వాటి పోషకాలు బాగా శోషించబడతాయి. మామిడి పండ్లను నానబెట్టి తింటే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. చర్మ సమస్యలు రావు. అలాగే తలనొప్పి, మలబద్ధకం, గట్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.