ఎండాకాలం వచ్చింది అంటే మనకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఫ్యాన్, ఏసీ లేకుండా కాసేపు కూడా గడపలేం. తెచ్చిన కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవు. ఇవి మాత్రమే కాదు... ఈ ఎండల్లో పెరుగు వెంటనే పుల్లగా మారిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పుల్లగా మారుతూనే ఉంటుంది. ఈ ఎండలకు మనం కచ్చితంగా పెరుగు, మజ్జిగ తాగాల్సిందే. కానీ.. ఇలా వెంటనే పుల్లగా మారిపోవడం వల్ల తినలేం. అయితే... ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల మనం పెరుగు పుల్లగా మారదు. రెండు రోజులు అయినా తియ్యగానే ఉంటుంది. అంతేకాదు.. ఇలా చేస్తే.. మీరు పెరుగు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం..