పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే పెరుగును సీజన్లతో సంబంధం లేకుండా తినాలని చెబుతుంటారు. రోజుకు కనీసం ఒక కప్పు పెరుగును తింటే ఆరోగ్యం బాగుంటుంది. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగును తింటే బోలు ఎముకల వ్యాధి నుంచి పీరియడ్స్ తిమ్మిరి, నొప్పి వరకు ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెరుగులో కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. పెరుగులో వేటిని కలపకూడదంటే..