అందరూ ఇష్టంగా తీసుకునే బనానా స్మూతీ... ఆయుర్వేదం ప్రకారం అస్సలు మంచిది కాదట. ఎందుకంటే.. ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండు, పాలు ఈ రెండు విభిన్న రూపాలను కలిగి ఉంటాయట. ఈ రెండు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ సమస్య కూడా రావచ్చట. జలుబు, దగ్గు, దద్దుర్లు ,అలెర్జీలకు కారణమవుతాయి.