అయితే….మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ పిండి ఒక్కోసారి తొందరగా పులిసిపోతుంది. నిజానికి పిండి కాస్త పులిసిన తర్వాతే ఇడ్లీలు రుచిగా ఉంటాయి. కానీ.. మరీ ఎక్కువ పులిసిపోతే.. పిండి పుల్లగా మారుతుంది. ఇడ్లీ మాత్రమే కాదు దోశ పిండి కూడా పుల్లగా మారితే కూడా రుచిగా ఉండదు. ఇలాంటి పిండిని వాడలేం. అలా అని పారేయడానికి మనసు ఒప్పదు. కానీ, ఇదే పిండిని మళ్లీ ఫ్రెష్ గా మార్చుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…