ఈ సినిమాలో యశ్, కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యశ్, గీతూ మోహన్దాస్ కలిసి ఈ సినిమా కథను సిద్ధం చేశారు. గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్ట్ 16న సినిమా రిలీజ్ కాబోతుంది.