మగజాతి ముప్పు ఉందని తెలిపారు. ఆడవారిపై అత్యాచారాలు పెరిగినట్టుగానే మగవారిపై కూడా డొమెస్టిక్ వాయిలెన్స్ జరుగుతుందని, కొందరు ఆడవాళ్లు మగవాళ్లపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి కట్టుగా ఉండాలని, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలని, ప్రేమని పంచుకోవాలని, అన్ని విషయాల్లో కలిసిమెలిసి తోడుగా ఉండాలని తెలిపారు నరేష్.