దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎంత చెప్పినా సౌర్య,అమ్మానాన్నలు చావుకు కారణమైన హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను అని అంటుంది. అప్పుడు వాళ్ళ పిన్ని నీకు నచ్చనిది హిమే కదా ఆ ఇల్లు కాదు కదా అక్కడ నానమ్మ, తాతయ్య ,పిన్ని బాబాయ్లు వాళ్ళందరూ నీకు ఇష్టమే కదా. ఇక్కడ మాతో ఉంటే తిండికి చదువుకి గతి లేకుండా ఉంటాది. అక్కడ అయితే మంచి చదువు చదువుకోవచ్చు అని ఆఖరికి సౌర్య ని ఒప్పిస్తారు. ఆ తర్వాత సీన్లో దీప ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడుతుంది.