2025లో `కూలీ`, `వార్ 2` సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆగస్టు 14న రెండు సినిమాలు విడుదలయ్యాయి. `వార్ 2`లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. దీనికి దర్శకుడు అయాన్ ముఖర్జీ. `కూలీ`కి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా, రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఉపేంద్ర నటించారు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ భారీగానే వసూళ్లు రాబడుతున్నాయి. మరి ఆరో రోజు ఈ రెండు సినిమాలకు ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.