పాకిస్తాన్ పై ఫైర్ అయ్యారు విజయ్.. ఇప్పుడు నేను చెబుతున్నాను. కశ్మీర్ ఇండియాదే. వాళ్లు ఇండియన్స్. ఖుషీ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు నన్ను టా టీమ్ ను వాళ్లు చాలా బాగా ర రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నాకు మంచి మెమోరీస్ ఉన్నాయి. ఇక పాక్ వాళ్లు వాళ్ల జనాలనే చూసుకోలేకపోతున్నారు. ఇక కాశ్మీర్ ను తీసుకుని ఏం చేస్తారు అని అన్నారు.
పాకిస్తాన్ లో సరిగ్గా కరెంట్ లేదు , తిండి లేదు, ఈరకంగా చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పని లేదు. వాళ్లకే విరక్తి వచ్చి వాళ్ల గవర్నమెంట్పైన అటాక్ చేసే రోజు తప్పక వస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే కచ్చితంగా అది జరుగుతుంది అంటూ విజయ్ దేవరకొండ కాశ్మీర్ ఇష్యూపై సీరియస్ అయ్యారు. ఇక 15 ఏళ్ల తర్వాత సూర్యతో స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉందని విజయ్ అన్నారు.