నా బంధువుల ద్వారా ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, ఈ సినిమాకు ఐశ్వర్య రాయి అయితే చాలా బాగుంటుంది అని మూవీ టీం తో చెప్పాను. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు వరుసగా ఐశ్వర్య రాయి ప్లాప్ సినిమాలు చేసింది. వరుసగా డిజాస్టర్స్ ని ఫేస్ చేయడంతో.. ఆమెను తీసుకోవాలి అంటే భయపడ్డారు. ఆమెను తీసుకుంటే సినిమా ప్లాప్ అవుతుంది అని టీమ్ వద్దన్నారు. దాంతో అంజలా జావేరిని తీసుకున్నామని ఆయన అన్నారు. ఇలా ఐశ్వర్యా రాయ్ , వెంకటేష్ కాంబోలో సినిమా మిస్ అయ్యిందట.