3. 2004లో వచ్చిన త్రిష కృష్ణన్ సినిమా అయిత ఏళుదును కూడా బాలీవుడ్లో రీమేక్ చేశారు. 2004లోనే యువా పేరుతో హిందీలో మల్టీస్టారర్ చిత్రం వచ్చింది, అది డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఈషా దేఓల్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ లాంటి స్టార్స్ నటించారు.