వీరికి ఈ ఏడాది అమోఘం..
2025వ సంవత్సరం భారత క్రికెట్ కు ఒక అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది కొందరు టీమిండియా క్రికెటర్లు తమ ఆటతీరుతో అభిమానులను ఎంతగానో అలరించారు. అద్భుతమైన ప్రదర్శనలతో రికార్డులు సృష్టించారు. మరి ఈ లిస్టులో ఉన్న ఆ ఐదు క్రికెటర్లు ఎవరంటే.? వైభవ్ సుర్యవంశీ, గిల్, విరాట్ కోహ్లీ, సిరాజ్, అభిషేక్ శర్మ ఉన్నారు.