గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది సెంట్రల్ గవర్మెంట్.. వివిధ రంగాలలో సేవ చేసిన వారికి స్థాయిని బట్టి ఇవి ప్రకటిస్తుంటారు. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, ఇలాంటి రంగాలలో విశిష్ట సేవ చేసినవారికి ఈ అవార్టులను ప్రకటిస్తుంది. పద్మశ్రీ , పద్మభూషణ్, పద్మ విభూషణ్, పురస్కారాల పేరిట అవార్టులను ప్రకటిస్తుంది. వీటి తరువాత అత్యున్నతమైనది భారత రత్న.
Also Read: సినిమా వాళ్ళకు పద్మ అవార్డ్ ల పంట, బాలయ్య తో పాటు ఎవరెవరిని వరించాయంటే..?