ఈ క్రమంలో అప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య వల్ల ఎస్వీ ఆర్ కు కోపం వచ్చిందంట వెంటనే.. అక్కడ ఉన్న దర్శకుడిపై కోపంతో ఫైర్ అయ్యి, వెంటనే షూటింగ్ నుంచి వెళ్లిపోయారట ఎస్వీ రంగారావు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.
డబ్బుకు లోకం దాసోహం సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో జరుగుతుంది. ఈసినిమా షూటింగ్ లో ఆ రోజు ఎన్టీఆర్, ఎస్వీఆర్ కైకాల, జమున, లాంటి పెద్ద పెద్ద నటులు ఉన్నారు. వారికి సబంధించి షూటింగ్ జుుగుతుంది. ఒక్కొక్కరిపై షైట్ జరుగుతుంది.ఇక ఎస్వీఆర్ కూడా రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు.