Guppedantha Manasu: రిషీ పరువు తీస్తాను.. తల్లికొడుకులను విడగొడుతాను.. వసుధారకు సాక్షి వార్నింగ్!

Published : May 30, 2022, 08:49 AM ISTUpdated : May 30, 2022, 09:14 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: రిషీ పరువు తీస్తాను.. తల్లికొడుకులను విడగొడుతాను.. వసుధారకు సాక్షి వార్నింగ్!

 ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి(sakshi )మాట్లాడుతూ నువ్వు కానీ కాదు కూడదు అని అంటే నేను ఏమి చేస్తానో తెలుసా అని బెదిరించను. నా టార్గెట్ నువ్వు కాదు రిషి అని అనడంతో వసుధార(vasu) షాక్ అవుతుంది. రిషి పరువు తీస్తాను. ఈ కాలేజ్ పరువు తీస్తాను. డిబీఎస్ డి ఎండి రిషేంద్ర భూషణ్ బాగోతం చూడండి అంటూ మీ ఫోటోలు ఉన్నవి లేనివి ఫోటోలు అన్నీ క్రియేట్ చేసి మీ ఇద్దరి బాగోతం బయట పెడతాను.
 

26

తల్లీ కొడుకులను విడ తీస్తాను అని అనడంతో ఆ మాటలకు వసు(vasu) షాక్ అవుతుంది. నేను ఇవన్నీ చేయకూడదు అంటే నువ్వు రిషి కీ దూరం అవ్వాలి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సాక్షి. చూడు నువ్వు ఏమి చేస్తావో నాకు తెలీదు కానీ నువ్వు రిషి కీ దూరం అవ్వాలి అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే వసు, రిషి(rishi)ని హర్ట్ చేసినందుకు సాక్షి ఆనందపడుతూ వసు ని మెచ్చుకుంటుంది.
 

36

 అప్పుడు వసు (vasu)మాట్లాడుతూ నువ్వు రిషి సార్ లైఫ్ లోకి రాలేవు అని స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది. అప్పుడు ఏంటి నీ దైర్యం అని అనగా నా ఆత్మవిశ్వాసమే నా ధైర్యం అని అంటుంది వసుధార. ఇంతలోనే రిషి నువ్వు నన్ను వదిలేసిన నేను నిన్ను వదలను క్యాబ్ బుక్ చేశాను అందులో వెళ్ళు అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వసు వెళ్తూ సాక్షి(sakshi)కీ స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పి వెళుతుంది.
 

46

ఆ తర్వాత వసు కార్లో వెళ్తూ రిషి గురించి బాధపడుతుంది. మరొకవైపు దేవయాని,సాక్షి వద్ద కూర్చొని జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్షి మాటలకు దేవయాని(devayani) షాక్ అవుతుంది. వారిద్దరు మాట్లాడుతూ ఆనందంగా ఉండగా ధరణి (Dharani)వారిద్దరి చూసి ఏదో జరిగింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ధరణి వెళ్ళి మహేంద్ర,జగతి లకు దేవయాని గురించి చెబుతుంది.
 

56

అప్పుడు వారు టెన్షన్ పడుతూ వసు(vasu) కీ కాల్ చేస్తారు. అప్పుడు వసు కాల్ లిప్ చేసి రెండు మాటలు మాట్లాడి కట్ చేయడంతో బాధ పడుతు ఉంటారు. మరొకవైపు రిషి (rishi)రోడ్డు మధ్యలో కారు ఆపి నిద్ర పోతూ ఉంటాడు. అప్పుడు రిషి జరిగిన విషయం గురించి బాధ పడుతు ఉంటారు.
 

66

రేపటి ఎపిసోడ్ లో రిషి మహేంద్ర(mahendra )తో మాట్లాడుతూ నన్ను చిన్నప్పుడే అమ్మ వదిలేసి వెళ్ళింది మధ్యలో సాక్షి (sakshi)వదిలేసి వెళ్ళింది అని అంటాడు. అంతేకాకుండా మహేంద్ర తో కలిసి బార్ లో కూర్చొని మందు తాగడానికి వెళ్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

click me!

Recommended Stories