మనతో కూర్చోబెట్టి అడిగేద్దాం అని అనుకుంటారు. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. రా రిషి అలా కూర్చుని మాట్లాడదాం అని అనగా రిషి,నాకు పని ఉన్నది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు జగతి అక్కడికి వస్తుంది అప్పుడు రిషి మనసులో ఒక తెగిపోయిన అనుబంధం వల్ల నాకు ఒక తీపి అనుభూతి మిగిలింది అని మనసులో అనుకొని,బైటకి థాంక్స్ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. జగతికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ తర్వాత సీన్లో రాత్రి రిషి,వసు ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు చూసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసుకి మెసేజ్ చేద్దామనుకుంటాడు కానీ చదువు డిస్టర్బ్ అవుతాదని వదిలేస్తాడు.