మరొకవైపు జగతి జరిగిన విషయం గురించి మహేంద్ర కు వివరించడంతో మహేంద్ర (Mahendra )షాక్ అవుతాడు. అప్పుడు వారిద్దరు కలిసి రిషి,వసు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర ఇన్ని రోజులు వసు,రిషి కి దగ్గరగా ఉండడానికి కారణం గురుదక్షణ అని అనగానే ఆ మాట జగతికి వినిపించడంతో ఏదో అన్నావ్ అదేంటో చెప్పు అని నిలదీస్తుంది జగతి(jagathi).